హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో ట్రాక్ మారింది. ఒక ట్రాక్లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్లోకి వెళ్లింది. అయితే పొరపాటును గుర్తించిన అధికారులు మరో ట్రాక్లో ఎలాంటి రైళ్లు రాకుండా కంట్రోల్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మెట్రో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32MYjeS
హైదరాబాద్ మెట్రో తప్పిదం..? ఒకే ట్రాక్ మీద రెండు రైళ్లు.. తప్పిన ప్రమాదం!!
Related Posts:
నిర్భయ, ఆమె తల్లిపై లాయర్ ఏపీ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: ఇతడ్నీ ఉరితీస్తే బాగుండేదంటూ నెటిజన్ల ఫైర్న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరితీసిన విషయం తెలిసిందే. దోషులకు ఉరిశిక్… Read More
మహా కరోనా: ముంబై సహా ఈ నగరాలు 31 వరకు షట్డౌన్, పరీక్షలు రద్దు, ప్రమోటే.!ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరా… Read More
కరోనా ఎఫెక్ట్ : మోడీ మాట వినమన్న చంద్రబాబు..జగన్ కు పయ్యావుల లేఖకరోనా ... ఈ పేరు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఏపీలోనూ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా మూడు కేసుల… Read More
అన్ని రకాల వైరస్ నివారణలకు మసాజ్ మంచి ఔషధం.. ఆయుర్వేదం కూడా అదే చెబుతోందిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా జాగ్రత్తలు ... అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ.. అలెర్ట్ గా తెలంగాణాకరోనా ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత్ దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్… Read More
0 comments:
Post a Comment