హైదరాబాద్: కొడుకు భార్యను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడైన మామ. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హబీబ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హబీబ్నగర్ సీఐ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చలాస్దామ్ ప్రాంతానికి చెందిన మామ(55), కోడలు(21) దుస్తుల వ్యాపారం కోసం బుధవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pWJNf4
Delhi-Hyderabad: కోడలిని లాడ్జీకి తీసుకొచ్చి అత్యాచారం చేసిన మామ
Related Posts:
తుది అంకానికి చేరిన సార్వత్రిక సమరం.. నేటితో ముగియనున్న చివరి విడత ప్రచారంసార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరింది. లోక్సభ ఎన్నికల చివరి దశ ప్రచారానికి నేటితో తెర పడనుంది. 8రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆదివారం పోల… Read More
చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ కామెంట్ ఏంటి?ఏపీలో మరోసారి రీ పోలింగ్కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్ల పరిధిలో రీ పోలింగ్కు జర… Read More
రీపోలింగ్కు సర్వం సిద్ధం: వేడెక్కిన చంద్రగిరి: భారీగా బలగాలుచిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రీపోలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశ… Read More
అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ..! చైనా పై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం..!!వాషింగ్టన్/హైదరాబాద్ : రోజుకో సంక్షోభం అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తోంది. మొన్న ఇరాన్, నిన్న చైనా దేశాలతో చెలరేగిన వివాదాల నుంచి తేరుకోక ముందే అమెరికాలో … Read More
19 వరకు నో షో: రీపోలింగ్ ఎఫెక్టేనా?చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల పర్వం తుది దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం పరిసమాప్తమౌతుంది. 19వ తేదీన అంటే.. ఆద… Read More
0 comments:
Post a Comment