Thursday, February 25, 2021

భీమవరంలో ఉద్రిక్తత: అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ: పాలాభిషేకం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులదండ వేయడం దీనికి కారణమైంది. అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైనట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uwtMzT

Related Posts:

0 comments:

Post a Comment