ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులదండ వేయడం దీనికి కారణమైంది. అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైనట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uwtMzT
భీమవరంలో ఉద్రిక్తత: అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ: పాలాభిషేకం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
Related Posts:
భారీ హవాలా నగదు స్వాధీనం... హైదరాబాద్ బంజారాహిల్స్లో నిందితుల పట్టివేత...హైదరాబాద్లోని బంజారాహిల్స్లో హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీ… Read More
UPSCలో ఆఫీసర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయ… Read More
దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ పాలన పై విరుచుకుపడ్డారు. టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ర… Read More
త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలుఅమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్… Read More
మధ్యవర్తిత్వంలో ట్రంప్ ఘటికుడే: దశాబ్దాల శతృత్వానికి తెర: మూడు దేశాల మధ్య అబ్రహం అకార్డ్స్వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ చారిత్రాత్మక సంఘటనకు తెర తీశారు. దశాబ్దాలుగా భగ్గుమంటోన్న శతృత్వానికి చరమగీతం పాడారు. మధ్య తూర్పులో… Read More
0 comments:
Post a Comment