ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలను గతంలో ఆగిన చోట నుంచే తిరిగి నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ ప్రకటించగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P58itC
ఏపీలో యథావిథిగా మున్సిపోల్స్- ఆగిన చోట నుంచే- జగన్ సర్కార్ నిర్ణయం వెనుక?
Related Posts:
పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. పార్టీలో చేరిన 10 రోజులకే... ఇక హుజురాబాద్ బరిలో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్?ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం(అగస్టు 1) జరిగిన కేబినె… Read More
అబ్బే.. మాకు తెలియదు, అసోం సీఎం కేసుపై మిజోరం సీఎస్.. రీ లూక్ అంటూ..అసోం, మిజోరం ఘర్షణ పీక్కి చేరిన సంగతి తెలిసిందే. సరిహద్దుపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు … Read More
జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించవచ్చా ? ధర్మసందేహం తీర్చిన సుప్రీంకోర్టుమన దేశంలో తీవ్ర నేరాల్లో విధిస్తున్న జీవిత ఖైదు తర్వాత మరో శిక్ష విధించే అవకాశం ఉంటుందా ? ఇప్పటివరకూ ఎవరో కొందరికి మాత్రమే వచ్చిన ఈ అనుమానం కర్నాటకలోన… Read More
ప్రధాని మనసులో మాట..!! జగన్ - చంద్రబాబు-పొత్తు : నథింగ్ డూయింగ్:..!!ఏపీ రాజకీయాలపైన ప్రధాని మోదీ ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపితో బీజేపీ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి. కొద్ది రోజ… Read More
పిల్లల పేరు మీద రేషన్ కార్డులు..తెలంగాణాలో ఆహార భద్రతా కార్డుల జారీలో డొల్లతనం !!వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా భోజనం దొరుకుతుంది అన్న చందంగా రేషన్ కార్డులు జారీ చేసే అధికారులు కాస్త సహకరిస్తే చిన్న పిల్లల పేరు మీద … Read More
0 comments:
Post a Comment