అమరావతి/హైదరాబాద్ : ఆకాశం నుండి అదఃపాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది. కాని శాపగ్రస్థ నేతలకు మాత్రం జీవితకాల విరామం ఇస్తారు ప్రజలు. దాంతో చేసిన తప్పులు వెంటాడి ఏంచేయాలో తెలియని అగమ్యగోచరంలోకి వెళ్తారు కొంత మంది నేతలు. ప్రస్తుతం గుంటూరుకు చెందిన ఆ మహా నేత పరిస్థితి కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDV8Uu
సంతానం మిగిల్చిన ఏకాంతం..! ముగిసినట్టేనా కోడెల రాజకీయ ప్రస్థానం..??
Related Posts:
కశ్మీరీలను మాత్రం జంతువుల్లా బోనుల్లో నిర్భంధించారు...ముఫ్తి కూతురు లేఖదేశం మొత్తం స్వాంతంత్ర్య దినోత్సవాలు నిర్వహిస్తుంటే కశ్మీర్ ప్రజలు బోనుల్లో ఉండే జంతువుల్లాగా నిర్భంధంలో ఉంచారని కశ్మీర్ మాజీ సీఎం మహబుబా ముఫ్తి కూతుర… Read More
చంద్రబాబుకు సెంటు స్థలం కూడా లేదు... దరఖాస్తు చేసుకో ఇల్లిస్తాం అన్న ఎమ్మెల్యే ఆర్కేకృష్ణా నదికి వస్తున్న వరద ప్రభావం చంద్రబాబు ఉండవల్లి నివాసంపై పడుతుంది. చంద్రబాబు ఇల్లు ముంపుకు గురవుతుంది. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబు నివాసం ముంపుపై వై… Read More
అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్నాథ్ కామెంట్జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస… Read More
వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ: రాష్ట్రంలో ఇదే మొదటిదికడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహం జిల్లాలోని పులివెందుల తాలూకాలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహా… Read More
యడియూరప్పకు షాకిచ్చిన బీజేపీ, ఇంత మంది పేర్లా ? మంత్రివర్గం, అమిత్ షా !న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి హైకమాండ్ … Read More
0 comments:
Post a Comment