Saturday, July 6, 2019

సంతానం మిగిల్చిన ఏకాంతం..! ముగిసినట్టేనా కోడెల రాజకీయ ప్రస్థానం..??

అమరావతి/హైదరాబాద్ : ఆకాశం నుండి అదఃపాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది. కాని శాపగ్రస్థ నేతలకు మాత్రం జీవితకాల విరామం ఇస్తారు ప్రజలు. దాంతో చేసిన తప్పులు వెంటాడి ఏంచేయాలో తెలియని అగమ్యగోచరంలోకి వెళ్తారు కొంత మంది నేతలు. ప్రస్తుతం గుంటూరుకు చెందిన ఆ మహా నేత పరిస్థితి కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDV8Uu

Related Posts:

0 comments:

Post a Comment