అమరావతి/హైదరాబాద్ : ఆకాశం నుండి అదఃపాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది. కాని శాపగ్రస్థ నేతలకు మాత్రం జీవితకాల విరామం ఇస్తారు ప్రజలు. దాంతో చేసిన తప్పులు వెంటాడి ఏంచేయాలో తెలియని అగమ్యగోచరంలోకి వెళ్తారు కొంత మంది నేతలు. ప్రస్తుతం గుంటూరుకు చెందిన ఆ మహా నేత పరిస్థితి కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDV8Uu
సంతానం మిగిల్చిన ఏకాంతం..! ముగిసినట్టేనా కోడెల రాజకీయ ప్రస్థానం..??
Related Posts:
బోరుబావిలో చిన్నారి, 120-150 అడుగుల లోతులో.. 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వకం..అదే నిర్లక్ష్యం.. అదే లెక్కలేనితనం... మరో చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. నీటి కోసం బోరు వేశాడు... అయితే నీరు పడలేదు అని అలాగే వదిలేశాడు. మూడేళ్ల చిన్న… Read More
కరోనా మహమ్మారి 2021 వరకు, భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే: రాహుల్తో హార్వర్డ్ ప్రొఫెసర్న్యూఢిల్లీ: భారతదేశంలో సులభతర లాక్డౌన్ మాత్రమే కొనసాగాలని, కఠిన ఆంక్షల వల్ల దేశం మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని యూరోపియన్ సీడీసీలో మ… Read More
7 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూత, వారం క్రితం నీలోఫర్లో డెలివరీ, కంటైన్మెంట్ జోన్గా...ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. ఆ గర్భవతి వారం క్రితం జన్మనిచ్చింది. కానీ చిన్నారి మాత్రం కలతగా … Read More
విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వు: దేశ ద్రోహి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ముంబై: బాలీవుడ్ హీరోయిన్, సినీ నిర్మాత అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా త… Read More
ప్రాజెక్టుల రక్షణ బాద్యత కాంగ్రెస్ దే..!కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేయకపోతే ప్రమాదమేనన్నఉత్తమ్.!హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. నీటి ప్రాజెక్టుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీన వైఖరి తెల… Read More
0 comments:
Post a Comment