పాకిస్తాన్ పంజాబ్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఫరూదాబాద్ వద్ద మినీ బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో 29 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్తానీ సిక్కులే ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చు అని స్ధానిక అధికారులు చెబుతున్నారు. ఫరూదాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YX8A8r
29 మంది మృతి: రైలు-మినీ బస్సు ఢీ, మృతుల్లో మెజార్టీ పాకిస్తానీ సిక్కులే..
Related Posts:
బ్లాక్ మార్కెట్లోకి బ్లాక్ ఫంగస్ డ్రగ్... ఒక్కో ఇంజెక్షన్ రూ.50వేలకు... హైదరాబాద్లో ముఠా అరెస్ట్కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాల కన్ను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లపై కూడా… Read More
కరోనాలోనూ ఆగని సంక్షేమం-ఏపీ సర్కారు భేష్- గవర్నర్ ప్రసంగం ముఖ్యాంశాలుఏపీ అసెంబ్లీ బడ్జెట్ ఒక్కరోజు సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ఇరుసభల్ని ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఇందుల… Read More
మేలుకో మానవ మేలుకో : ఇప్పటికీ జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసుకో..!డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
చికిత్స చేయరు.!చేస్తున్నట్టు బిల్డప్ మాత్రమే.!లక్షల్లో బిల్లులు.!ఇదీ ప్రస్తుతం ప్రయివేట్ ఆసుపత్రుల తీరు.!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో కోవిడ్ బాదితుల పట్ల కొంతమంది వైద్యులు వికృత క్రీడకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు క… Read More
IPS: అమ్మాయిపై లైంగిక దాడి, జిల్లా ఎస్పీగా పోస్టింగ్, ఇంట్లో న్యూఇయర్ పార్టీ ఎఫెక్ట్, కోర్టులో పెండింగ్ !అసోం/హైదరాబాద్: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది. న్యూ ఇయర్ పార్టీకి ఇంటికి పి… Read More
0 comments:
Post a Comment