పాకిస్తాన్ పంజాబ్లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న షా హుస్సేన్ ఎక్స్ ప్రెస్ రైలు ఫరూదాబాద్ వద్ద మినీ బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో 29 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది పాకిస్తానీ సిక్కులే ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చు అని స్ధానిక అధికారులు చెబుతున్నారు. ఫరూదాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YX8A8r
29 మంది మృతి: రైలు-మినీ బస్సు ఢీ, మృతుల్లో మెజార్టీ పాకిస్తానీ సిక్కులే..
Related Posts:
8మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కోటం రెడ్డి .. పేర్లు చెప్పండన్న పయ్యావులవైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 8 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస… Read More
గవర్నర్ ప్రసంగమా..? వైసీపి కరపత్రమా..? మండిపడ్డ టీడిపి నేతలు... !!అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో గవర్నర్ ప్రసంగం పై టీడిపి నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల… Read More
అబ్బ.. అమీత్ షా వ్యూహంలో ఉన్న కిక్కే వేరబ్బ..! ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే అద్యక్ష మార్పు..!!ఢిల్లీ/హైదరాబాద్ : అమీత్ షా తన అద్యక్ష పదవి ఒదులుకునేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంలో ఇప్పుడప్పుడే మార్పు జరిగేలా కనిపించ… Read More
చాలామంది టీడీపీ నేతలు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారట ..బాంబు పేల్చిన సోము వీర్రాజుఅసలే ఊహించని ఓటమితో ఇంకా కోలుకోలేక పోతున్న టిడిపిని ఏపీ లోని అధికార వైసిపి, బిజెపి మరింత కృంగదీసే పనిలో ఉన్నాయి. నిన్నటికి నిన్న నేను గేట్లు తెరిస్తే … Read More
తప్పిపోయిన వారి కోసం కొత్త సాఫ్ట్వేర్... హైదరాబాద్ పోలీసుల ప్రయోగంతెలంగాణలో ఇటివల తెలంగాణ రాష్ట్ర్రంలో మిస్సింగ్ కేసులు అందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..కేవలం పదిరోజుల్లో 500లకు పైగా వ్యక్తుల మిస్సింగ్ కేసులు రాష… Read More
0 comments:
Post a Comment