వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరేందుకు వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో వెళ్లడంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పంచాయతీల కోసం ఐదుగురు ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. మీ పార్టీ పంచాయితీలకు ప్రజాధనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUIWkF
వైసీపీ పంచాయతీలకు ప్రత్యేక విమానాలా ? ప్రత్యేక హోదా కోసం వెళ్లలేదే ? లోకేష్ సెటైర్లు...
Related Posts:
ఓటు వేయలేకపోయిన దిగ్విజయ్ సింగ్భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్.. తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సకాలంలో పోలింగ్ … Read More
వైసీపీ లో చేరేందుకు నేతల ఆసక్తి .. అలా వస్తే నో ఎంట్రీ అంటున్న జగన్ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది అన్న ప్రచారానికి తెరతీసింది . ఏపీ ప… Read More
మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరెన్ లేడీబెంగళూరు : మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల తల్లయ్యారు. మాతృదినోత్సవం రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని క్లౌడ్ నైన్ హాస్పిటల్లో ఆమె ఇద్దరు పి… Read More
రాహుల్ నయా ప్లాన్: పట్టుదక్కితేనే ప్రధాని... మెజార్టీ తగ్గితే మరొకరికి ఛాన్స్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరువిడతల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. మరో ఒక్క విడత మాత్రమే పోలింగ్ మిగిలిఉండటంతో ఆయా పార్టీలకు ఇప్పటికే ఒక రకమైన స్పష్టత వచ… Read More
మరికాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలుహైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11.30గం.లకు సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ కార్యదర… Read More
0 comments:
Post a Comment