ప్రపంచమంతటా వ్యాప్తి చెంది ఆరు నెలలు గడుస్తున్నా.. కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రాబోయే రెండు నెలల్లో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. శుక్రవారం నాటికి గ్లోబల్గా వైరస్ సోకినవాళ్ల సంఖ్య 1.1కోటికి, మరణాల సంఖ్య 5.25లక్షలకు పెరిగింది. అన్ని దేశాలూ ఎప్పటికప్పుడు తమ దగ్గర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXIp5R
Friday, July 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment