లక్నో : నేతల నోటిదురుసు పీక్ స్టేజీకి చేరింది. ఆయా వర్గాలు, వ్యక్తులను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఫ్యాషనైపోయింది. ఎన్నికల సమయంలోనూ కొందరు నేతలు తమ నోటిదురుసును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా యూపీ బీజేవైఎం నేత సునీతా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మహిళా మోర్చా అధ్యక్ష పదవీ నుంచి సునీతను తప్పిస్తున్నట్టు స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lvw6Do
Monday, July 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment