పాడేరు: బాక్సయిట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని, అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లరు, అధికార పార్టీని సమస్యలపై నిలదీయరని జనసేన అధినేత పవన్ ళ్యాణ్ అన్నారు. జనసేన ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అన్నారు. పాడేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పచ్చటి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే మాట్లాడేవారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T5IsTv
బాబుకు ఆ విషయం అప్పుడే చెప్పా, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా!: పవన్ కళ్యాణ్
Related Posts:
ఉల్లి ధరలపై ఆందోళన వద్దు... రూ.35కే సబ్సిడీపై అందుబాటులో... : తెలంగాణ ప్రభుత్వంకరోనా లాక్ డౌన్ పీరియడ్లో నాలుగు నుంచి ఐదు కిలోల ఉల్లి కేవలం రూ.100కే లభించింది. అలాంటిది... ఇప్పుడు ఒక్క కిలోకే ఏకంగా రూ.80 ధర పలుకుతోంది. అమాంతం పె… Read More
నిమ్మగడ్డపై మంత్రి కొడాలి ఫైర్- ఆయన చెప్పిందే వేదమా ? ఇదేం బీహార్ కాదంటూ..ఏపీలో కరోనా సమయంలో స్ధానిక సంస్ధలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వైసీపీ ప్రభుత్వంలోని మంత్ర… Read More
టార్గెట్ నితీశ్ కుమార్: ఏ పార్టీ, నేతలైనా సరే విమర్శలు.. కారణమిదేనా..బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పేరు బాగా వినిపిస్తోంది. కాదు నితీశ్ వర్సెస్ మిగతా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు కార… Read More
జగన్ రెడ్డికి విధ్వంసం కిక్ ఇస్తుందన్న లోకేష్ .. కూల్చివేతలు వికృత చేష్టలన్న చినరాజప్పబాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడుత… Read More
మహేష్ బాబు చేస్తే చప్పట్లు.. సీఎం జగన్ చేస్తే విమర్శలా?: ‘భరత్ అనే నేను’పై పేర్ని నానిఅమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాను గుర్తు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నా… Read More
0 comments:
Post a Comment