బీజింగ్: గుజరాత్లోని సూరత్లో వజ్రాల కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇండ్లు, బైకులు బహుమతిగా ఇవ్వడాన్ని మనం చూశాం. ఒక్కో దీపావళి పండుగకు ఇలాంటి వార్తలు ఒకటి వింటున్నాం. చైనాలోను ఇలాంటిదే జరిగింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు బోనస్గా ఏకంగా ఒక్కొక్కరికి రూ.62 లక్షలు ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AZtx69
Thursday, January 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment