ప్రపంచవ్యాప్తంగా పాతిక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి.. మంగళవారం నాటికి 3,100 మందిని బలితీసుకుంది. చైనా తర్వాత అత్యధికంగా సౌత్ కొరియాలో కేసులు బయటపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఆరుగురు మరణించారు. ఇక ఇండియాలో నెల రోజుల కిందటే తొలి కేసు నమోదైనప్పటికీ ఇప్పటిదాకా ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తలేదు. హైదరాబాద్, ఢిల్లీల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం, తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jV9kq
Tuesday, March 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment