మంచి జీవితాన్ని ప్రసాదించమని దేవుడిని కోరేందుకు వెళితే ఏకంగా ప్రాణాలనే హరించాడు దేవుడు..దర్శనం కోసం వెళ్లిన భక్తులను తనదాక రాకుండా చేశాడు. తమిళనాడులోని కాంచీపురంలో రాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. దేవుడి దర్శనం కోసం క్యూలైన్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yd8fin
దేవుడి దర్శనలో అపశృతి... క్యూలైన్ తొక్కిసలాటలో నలుగురు భక్తుల మృతి...
Related Posts:
Kargil Vijay Diwas: పాక్ నడ్డి విరిచిన రోజు ఇది.. గొర్రెల కాపరుల సాయంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు''కార్గిల్ విజయం మన దేశ ఆత్మగౌరవాన్ని చిహ్నంగా మాత్రమే కాదు.. అన్యాయాన్ని నిరోధించిన చర్య కూడా. జాతీయ భద్రత పరిధిలో మనం ఏది చేసినా ఆత్మరక్షణే అవుతుంది… Read More
నిద్రను సైతం త్యాగం: సోషల్ మీడియాపై స్టూడెంట్ కామెంట్స్: నిజంగా లక్కీ: విద్యార్థులతో మోడీన్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కొందరు ఎంపిక చేసిన విద్యార్థులతో ఫోన్లో సంభాషించారు. వారి… Read More
కరోనాపై యుద్ధంలో మన అస్త్రాలు అవే: లెమన్ గ్రాస్.. డ్రాగన్ ఫ్రూట్: వాజ్పేయి మాటలతో: మోడీన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా… Read More
కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు కొందరిలో 'రహస్య' రోగ నిరోధక కణాలున్నాయా?మానవ శరీరంలో కోవిడ్ను ఎదుర్కొనే రోగ నిరోధకాలు మూడు నెలల్లో అంతరించిపోయే అవకాశాలున్నాయని తాజా పరిశోధనలు సూచిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటంలో ఒక కొత్త ఆశాక… Read More
కిమ్ జాంగ్ కు మోదీ సర్కార్ భారీ సాయం - కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం - చైనా చైన్ తెగడంతో..అణు బాంబులతో సావాసం చేస్తుంటాడు.. శత్రుదేశాలను ధ్వంసం చేయడానికి తీరొక్క క్షిపణులు తయారు చేశాడు.. కానీ సొంత దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో మాత్రం పూర… Read More
0 comments:
Post a Comment