Thursday, July 18, 2019

బెంగాల్ బీజేపీలోకి 13 మంది నటులు, టీఎంసీ ఎంపీలకు ధీటుగా పనిచేస్తారని ధీమా

కోల్‌కతా : పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సినీతారలు చేరిపోయారు. వారికి టిక్కెట్లు కేటాయించారు కూడా ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అయితే ఎన్నికల్లో మాత్రం టీఎంసీ కన్నా బీజేపీకి ఆశించిన కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీలో చేరికల పర్వం కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0bW6S

Related Posts:

0 comments:

Post a Comment