బెంగళూరు: అనూహ్యం! బలపరీక్ష నిర్వహించకుండానే కర్ణాటక శాసనసభ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. గురువారం సాయంత్రం సభలో అధికార కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు పతాకస్థాయిలో ఆందోళన చేపట్టారు. తమ శాసన సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ను భారతీయ జనతాపార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున గందరగోళానికి తెర తీశారు. దీనికితోడు- గురువారం నాటికే బలపరీక్షను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5dBfF
సభలో బీజేపీ సభ్యుల బైఠాయింపు: రాత్రంతా ధర్నా కొనసాగించాలని నిర్ణయం!
Related Posts:
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ … Read More
వామ్మో హిజ్రాలు.. హైదరాబాద్లో బీభత్సం.. వాహనదారుల దోపిడీ, పీఎస్పై దాడిహైదరాబాద్ : హిజ్రాలు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ పైనే దాడికి తెగబడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. ఇటీవల నగరంలో హిజ్ర… Read More
రెండో భార్యతో తిరుగుతున్న ఎమ్మెల్యే, ఇద్దర్నీ చితక్కొట్టిన మొదటి భార్య.. దెబ్బలు భరించలేక..ముంబై: మహారాష్ట్రలో ఓ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేపై ఆయన భార్య, తల్లి చేయి చేసుకున్నారు. రెండో పెళ్ళి అంశంపై ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన మహారాష్… Read More
రాఫెల్ వివాదం: అనిల్ అంబానీ ఎవరిని కలిశారు.. ఎందుకు కలిశారు?ఢిల్లీ: మొన్నటికి మొన్న ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాఫెల్ యుద్ధవిమానకొనుగోలుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టడంతో విపక్షాలు మోడీ సర్కారుపై విరుచుక… Read More
త్వరలో ప్రారంభం కానున్న హెటెక్ సిటి మెట్రో రైల్హైద్రబాద్ ..ఎప్పుడెప్పుడా అని ఏదురు చూస్తున్న అమీర్ పేట్ టూ హైటెక్ సిటి మెట్రో సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు..ఇందు… Read More
0 comments:
Post a Comment