బెంగళూరు: అనూహ్యం! బలపరీక్ష నిర్వహించకుండానే కర్ణాటక శాసనసభ సమావేశాలు శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి. గురువారం సాయంత్రం సభలో అధికార కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు పతాకస్థాయిలో ఆందోళన చేపట్టారు. తమ శాసన సభ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ను భారతీయ జనతాపార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున గందరగోళానికి తెర తీశారు. దీనికితోడు- గురువారం నాటికే బలపరీక్షను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5dBfF
సభలో బీజేపీ సభ్యుల బైఠాయింపు: రాత్రంతా ధర్నా కొనసాగించాలని నిర్ణయం!
Related Posts:
సంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శంపుట్టుకతోనే పలు అనారోగ్య సమస్యలతో పుట్టింది. ఇక చదవాలన్న ఆమె కోరికకు ఎన్నో అడ్డంకులు. అయినా సరే ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు… Read More
పోలీసుల ఓవర్ యాక్షన్... తుపాకులు ఎక్కుపెట్టి మరీ తనిఖీలు... (వీడియో)చేతులు పైకెత్తండి, కాళ్లు లేపండి, చేతులు దింపితే కాల్చేస్తాం..ఇవి పోలీసులు సాధరణంగా క్రిమినల్స్..లేదా..బందిపోటు దొంగలను మరి లేదంటే ఉగ్రవాదుల వద్ద పోలీ… Read More
జగన్, కేసీఆర్ కోసం పూజలు .. ప్రతిఫలంగా శారదపీఠానికి నజారానా .. 2 రూపాయలకే రెండెకరాలుహైదరాబాద్ : వడ్డించోడు మనోడైతే చాలు అనే సామెత శ్రీ శారదా పీఠానికి కరెక్టుగా సరిపోతుంది. అయితే ఇందులో శారదా పీఠం పాత్ర కోరడమే. గురువు స్థానంలో ఉన్న స్వ… Read More
మా తల్లి కూడా భూనిర్వాసితురాలే.. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినోళ్లకు పాదాభివందనం : కేటీఆర్సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉద్విగ్నంగా మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడు… Read More
వరంగల్ను ఇంకా విభజించండి.. మరో 2 జిల్లాలు కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్వరంగల్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక.. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు సీఎం కేసీఆర్. తొలుత 31… Read More
0 comments:
Post a Comment