Thursday, May 30, 2019

ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...

మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ్యంలోనే ప్రధాని మోడీ అరుణ్ జైట్లీతో చర్చించేదుకు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో  అరుణ్ జైట్లీ రాసిన లేఖను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbEsPH

0 comments:

Post a Comment