మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన నేపథ్యంలోనే ప్రధాని మోడీ అరుణ్ జైట్లీతో చర్చించేదుకు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో అరుణ్ జైట్లీ రాసిన లేఖను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ప్రభుత్వంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbEsPH
ప్రభుత్వంలో కొనసాగాలంటూ అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లి చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ...
Related Posts:
యడ్యూరప్ప సంచలనం .. సర్జికల్ స్ట్రైక్ తో కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో 22 స్థానాలుకర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చకు కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ లో … Read More
భారత పైలెట్ ను వదిలేయండి: లేదంటే..ఆసియా ఖండంలో అనాథలవుతాం: పాక్ మాజీ ప్రధాని మనవరాలువాషింగ్టన్: పాకిస్తాన్ చెరలో ఉన్న మనదేశ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు… Read More
ఇండో పాక్ ఎఫెక్ట్: కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటనఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం విమానాయాన రంగంపై పడుతోంది. నిన్న పలు విమానాశ్రాయాలు మూసివేస్తున్నట్లు ఇరు … Read More
భారత్ పాక్ల మధ్య యుద్ధ మేఘాలు: ఒకటై పోరాడతాం..ఒకటై గెలుస్తామన్న ప్రధాని మోడీఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను … Read More
క్షేమంగా తిరిగి రా బిడ్డ .. సర్వమత ప్రార్థనలు చేయడంపై అభినందన్ తండ్రి ధన్యావాదాలున్యూఢిల్లీ : పాక్ సైనికుల కబంధహస్తాల్లో చిక్కిన ఐఏఎఫ్ ఫైలట్ అభినందన్ క్షేమంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఆయన ఆరోగ్యంతో తిరిగిరావాలని మనసారా ఆకా… Read More
0 comments:
Post a Comment