హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఇంకా కొన్ని గ్రామాలకు తాగునీరు, విద్యుత్, రహదారి లేవని, ఆ పాపం ఈ పార్టీలదీ కాదా అని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FwpUYj
ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్
Related Posts:
దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ జాబితా... అమిత్ షా సంచలన ప్రకటనకేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం ప్రకటించారు.ఇప్పటికే అసోంలో ఆమలవుతున్న ఎన్ఆర్సీ జాబితా తరహాలో దేశ వ్యాప్తంగా పౌరుల జాబితాను రూపోందిస్తామని… Read More
కోడెల మంచి వైద్యుడు.. కానీ రాజకీయ జీవితం వివాదాస్పదం... 2019 ఎన్నికల్లో ఓటమినుంచి అధపాతాళానికి....అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మట్టిలో కలిసిపోయారు. నరసారావుపేటలో తాను కట్టించిన స్వర్గపురి శ్మశానంలో అనంతలోకాలకు వ… Read More
‘ట్రంప్! భారత్కు జీఎస్పీ హోదా ఇవ్వండి లేదంటే అమెరికాకే భారీ నష్టం’వాషింగ్టన్: అమెరికన్ చట్టసభలకు చెందిన 44మంది ప్రతినిధులు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను భారత్కు పునరుద్ధరించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోర… Read More
తీవ్ర వ్యతిరేకత! ఒకే భాషపై వెనక్కి తగ్గిన అమిత్ షా: ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: హిందీ భాషను దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న వ్యాఖ్యలపై భారీ ఎత్తున నిరసనలు రావడంతో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొంత వెనక్కి … Read More
కోడెల పేరుతో చంద్రబాబు శవ రాజకీయాలు : డిప్యూటీ సీఎం సుచరితఅమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత. బతికున్నప్పుడు కోడెలను ప… Read More
0 comments:
Post a Comment