హైదరాబాద్ : కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలవుతోన్నా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఇంకా కొన్ని గ్రామాలకు తాగునీరు, విద్యుత్, రహదారి లేవని, ఆ పాపం ఈ పార్టీలదీ కాదా అని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FwpUYj
ఢిల్లీని యాచించం, శాసిస్తాం : ప్రాంతీయ పార్టీలదే కీ రోల్ అన్న కేటీఆర్
Related Posts:
21వ శతాబ్దంలోనూ అలాంటి రాజకీయాలా?: హనుమాన్ చాలీసా పఠిస్తే అవహేళన చేశారు: కేజ్రీవాల్న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్… Read More
కరోనా ఎఫెక్ట్: సముద్రంలో 3600 మంది నిర్బంధం.. సాయం కోసం భారతీయుల వేడుకోలునీటిపై కదిలే నగరంగా పేరుపొందిన ‘డైమండ్ ప్రిన్సెస్' లగ్జరీ నౌకకు గొప్ప చిక్కొచ్చింది. ఇప్పుడా షిప్పును చైనా బయట అతిపెద్ద కరోనా క్లస్టర్ గా గుర్తించారు.… Read More
చెల్లి నడవడికపై అనుమానం.. ఆవేశానికి లోనై గొంతు నొక్కి.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీగుంటూరులో జరిగిన తనూష హత్య కేసు మిస్టరీ వీడింది. తన చెల్లిని అన్న కుమారస్వామి హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. చెల్లిని బాగుండాలని చెప్పడంతో ఇద్దరి… Read More
అధికారిక నివాసంలో బాలికకు నరకం: నిర్బంధించి అత్యాచారం: పరారీలో ఎమ్మెల్యే..సెక్స్ రాకెట్!పట్నా: తన అధికారిక నివాసంలో ఓ మైనర్ బాలికను ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు ఓ శాసన సభ్యుడు. ఆ బాలికను నిర్బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. శాడిజాన్… Read More
ఢిల్లీ బీజేపీదే, గుర్తుపెట్టుకోండి: ఎగ్జిట్ పోల్స్ ట్రాష్ అంటూ మనోజ్ తివారీ సంచలనంన్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు మీడియా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా ఛానళ్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే మళ… Read More
0 comments:
Post a Comment