Friday, July 12, 2019

మ్యాచ్ తెచ్చిన తంటా : ప్రమాదంలో తెగిన వేలు.. అతికించమని హాస్పిటల్‌కు వస్తే..

కలకత్తా : హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి వేలు కోల్పోయేందుకు కారణమైంది. మ్యాచ్ చూస్తూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలు మాయమైంది. కోల్‌కతాలో జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వేలు కోల్పోయేలా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోల్‌కతాకు చెందిన నీలోత్పల్ చక్రవర్తి హౌరా జిల్లాలో కెమికల్ ఇంజనీర్‌గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SahwlT

Related Posts:

0 comments:

Post a Comment