కలకత్తా : హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి వేలు కోల్పోయేందుకు కారణమైంది. మ్యాచ్ చూస్తూ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలు మాయమైంది. కోల్కతాలో జరిగిన ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వేలు కోల్పోయేలా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోల్కతాకు చెందిన నీలోత్పల్ చక్రవర్తి హౌరా జిల్లాలో కెమికల్ ఇంజనీర్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SahwlT
Friday, July 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment