Thursday, July 18, 2019

బ‌ల‌ప‌రీక్ష‌లో గ‌వ‌ర్న‌ర్ జోక్యంపై కాంగ్రెస్ ఫైర్‌!

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం శాస‌న‌స‌భ‌లో ఎదుర్కొంటోన్న బ‌ల‌ప‌రీక్ష అంశం చివ‌రికి రాజ్‌భ‌వ‌న్ గ‌డ‌ప తొక్కింది. ఈ వ్య‌వ‌హారం మొత్తం గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా దృష్టికి చేరింది. ఇందులో ఆయ‌న జోక్యం చేసుకున్నారు. బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించ‌డంలో నెల‌కొన్న జాప్యాన్ని వెంట‌నే నివారించాల‌ని ఆయ‌న స్పీక‌ర్ ర‌మేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేర‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32C0IJd

Related Posts:

0 comments:

Post a Comment