Sunday, July 21, 2019

దోస్తే దొంగ.. ఒకే రూములో ఉండి..! పెట్టాడుగా శఠగోపం..!!

విశాఖపట్నం : కలిసివుంటే కలదు సుఖం అనేది పాత మాట అని నిరూపించాడు ఓ దోస్త్. లేటెస్ట్ వెర్షన్‌లో తనదైన భాష్యం చెప్పాడు. కలిసివుంటే కలదు దొంగతనం అని నిరూపించాడు. ఫ్రెండే కదా అని ఒకే రూములో కలిసి ఉన్న పాపానికి శఠగోపం పెట్టాడు. కేవలం నాలుగు రోజుల్లో దాదాపు 80 వేల రూపాయలు కాజేశాడు. విశాఖపట్నంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M4Uxri

Related Posts:

0 comments:

Post a Comment