కేంద్ర వైఖరిలో మార్పు కనిపిస్తోంది. చంద్రబాబుకు దూరంగా..జగన్తో సన్నిహితంగా కనపించిన కేంద్ర ప్రభుత్వ పెద్దల తీరులో తేడా వచ్చింది. పీపీఏల విషయంలో జగన్ పట్టు వీడకపోవటం...దీనికి కేంద్రం సీరియస్గా తీసుకుంటున్న వేళ .. చంద్రబాబు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఇక, కేంద్ర పరిధిలో ఉండే విద్యుత్ సంస్థలు తమకు చెల్లించాల్సిన బకాయిల కోసం రాష్ట్ర డిస్కంలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SuJlWa
జగన్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు: చంద్రబాబుపై బీజేపీ యూ టర్న్: మారుతున్న సమీకరణాలు..!
Related Posts:
కౌరవులు టెస్టు ట్యూబ్ బేబీలట... రావణుడి గురించి సంచలన సత్యాలు చెప్పిన ఏయూ వీసీమహాభారతం అందరికి తెలిసే ఉంటుంది. భారతం మొత్తంలో పాండవులు కౌరవుల ఘట్టం అతి ప్రాముఖ్యమైనది. అయితే కౌరవుల పుట్టుక గురించి ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సల… Read More
కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా?హైదరాబాద్ : కేటీఆర్ యువసేన, కేటీఆర్ సేవాదళ్, కేటీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్.. ఇలా తెలంగాణ అంతటా ఎన్ని అభిమాన సంఘాలున్నాయో లెక్కే లేదు. ఇక సోషల్ మీడియాలో … Read More
ఆధార్తో 90వేల కోట్ల ఆదా..! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి..!!ఢిల్లీ/ హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆధార్ త… Read More
యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయంయాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల … Read More
ఆంద్రప్రదేశ్ పేరు అంటేనే మోదీకి అలెర్జీ..! ఘాటుగా విమర్శించిన చంద్రబాబు..!!అమరావతి : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి, ఇది చూసి ఓర్వలేక ఏపీపై అసూయ పెంచుకుంటున్నారని మ… Read More
0 comments:
Post a Comment