త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొంది. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి అంత సానుకూల పవనాలు వీచటం లేదు. 15 స్థానాలు సాధిస్తే గొప్పే అన్న చందంగా ఉంది మహారాష్ట్రలో అధికార పార్టీ అయిన బీజేపీ పరిస్థితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FF8fh8
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?
Related Posts:
బజరంగ్ దళ్ బలవంతపు పెళ్లి వివాదం ... ప్రేమజంట ఆహ్మహత్యా యత్నంబజరంగ్ దళ్ అత్యుత్సాహం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ … Read More
కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ పౌర్ణమి నాడే... ఎందుకో తెలుసా ?ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్ . కేసీఆర్ ఈ… Read More
భూవివాద పిటిషన్ను విచారణ చేయనున్న సుప్రీంకోర్టుఢిల్లీ:అయోధ్యకు సంబంధించి మిగులు భూమిని తిరిగి ఇచ్చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఛీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలో… Read More
లండన్ కు జగన్ : 10 రోజుల పర్యటన : అనుమతిచ్చిన కోర్టువైసిపి అధినేత జగన్ లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. గత నెలలోనే జగన్ లండన్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయిత… Read More
ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం : రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్..!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది… Read More
0 comments:
Post a Comment