త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొంది. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి అంత సానుకూల పవనాలు వీచటం లేదు. 15 స్థానాలు సాధిస్తే గొప్పే అన్న చందంగా ఉంది మహారాష్ట్రలో అధికార పార్టీ అయిన బీజేపీ పరిస్థితి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FF8fh8
Thursday, March 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment