హైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న తెలంగాణలో ప్రగతిభవన్ వేదికగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా సీఎం అధికార నివాసాన్ని .. రాజకీయ వేదికగా మార్చుకున్నారని విమర్శలు వచ్చినా పరిస్థితులో మార్పు రాలేదు. గతకొంతకాలంగా కాంగ్రెస్తోపాటు విపక్షాలు తమ అభ్యంతరాలను తెలుపుతూనే ఉన్నాయి. నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పరిశీలిస్తున్నామని చెబుతూ వచ్చిన ఈసీ ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UavxUf
టీఆర్ఎస్కు షాక్, ప్రగతిభవన్ పాలిటిక్స్పై ఎన్నికల సంఘం నోటీసులు
Related Posts:
అయోధ్య తీర్పుపై ప్రధాని మోడీ ప్రసంగం మరికాసెపట్లోఆయోధ్య తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠను నెలకొన్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మ… Read More
బెర్లిన్ గోడలు బద్దలైన రోజే.. సుప్రీం తీర్పు దేశవాసుల్ని ఏకం చేసింది.. మోడీ భావోద్వేగ ప్రసంగంభారత్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఈ రోజు (నవంబర్ 9వ తేదీ) అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా నిలిచింది అని అని ప్రధా… Read More
BECILలో ఉద్యోగాలు: స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండిబ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్కిల్డ్, అన్స్కి… Read More
ఛలో ట్యాంక్ బండ్ పై అణచివేత..! ఫ్లై ఓవర్ల మూసివేత..! నగరం నుండి కార్మికుల గెంటివేత..!!హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె 37వ రోజుకు చేరుకుంది. గత 37 రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుతూనే ఉన్నారు ఆర్టీసి… Read More
Ayodhya verdict: అయోధ్య తీర్పుపై పవన్ కళ్యాణ్ స్పందనహైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై స్పందించారు. అయోధ్యలోనే వివాదాస్పద భూమ… Read More
0 comments:
Post a Comment