కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. ఆ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కేసులు ఒకే కుటుంబంలో ఎక్కువమందికి సోకింది. 20 మందికి పైగా కరోనా సోకడంతో కలకలం నెలకొంది. అసలే స్ట్రెయిన్ ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీ ఫ్యామిలీకి కరోనా సోకడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rIl6oL
22 మందికి కరోనా వైరస్..వారంతా ఓకే ఫ్యామిలీ.. ఎలా సోకిందంటే..
Related Posts:
మళ్లీ ప్రత్యక్షమైన అబు బకర్.. ఐదేళ్ల తర్వాత కనిపించిన ఐసీస్ చీఫ్...ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది మరోసారి ప్రత్యక్షమయ్యాడు. అతడు చనిపోయాడని అంతా అనుకుంటున్న తరుణంలో ఐదేళ్ల తర్వాత తాజాగా ఓ వీడియోలో… Read More
వదల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్యర్దులే టార్గెట్: నర్సాపురం అభ్యర్ది పై దాడులు..ఏపిలోని రాజకీయ నేతలను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేతలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానంగా వైసిపి నేతలను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్… Read More
ఇంటర్లో ఫెయిల్ .. ఐఐటీ లో కూడా ఫెయిల్ అవుతానని గన్ తో కాల్చుకుని ఇంటర్ విద్యార్ధి బలిహైదరాబాద్లో నేరెడ్మెట్లో ఇంటర్ విద్యార్ధి అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రి కుమారుడిని కాల్చి చంపారని తొలుత వార్తలు వచ్చాయి.… Read More
రాహుల్గాంధీకి పౌరసత్వ కష్టాలు...నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖన్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల వేళ కష్టాలు ఎదురవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన పౌరసత్వంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే రాహు… Read More
దీనంగా దత్తత తీసుకుంటారు..! దారుణమైన దందా చేయిస్తున్నారు దరిద్రులు..!!జగిత్యాల/హైదరాబాద్ : ముక్కుపచ్చలారని అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు! వారిని తీసుకొచ్చి తమ పిల్లలుగా తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. వారి… Read More
0 comments:
Post a Comment