హైదరాబాద్ : వడ్డించోడు మనోడైతే చాలు అనే సామెత శ్రీ శారదా పీఠానికి కరెక్టుగా సరిపోతుంది. అయితే ఇందులో శారదా పీఠం పాత్ర కోరడమే. గురువు స్థానంలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామి .. తనకు తెలంగాణలో భూమి కేటాయించాలని అడిగారు .. అంతే సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద కేటాయించారు. తన గురుభక్తిని చాటుకొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IG0EQQ
Monday, June 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment