యాదాద్రి : పిల్లలు దేవుడిచ్చిన వరం. పిల్లలు లేరని తల్లిడిల్లే మాతృ హృదయాలు ఎన్నో .. తమకు పిల్లలు పుట్టారని తెలియడంతో అనాదశ్రమానికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చి పెంచుకునేవారు ఉన్నారు. కానీ యాదగిరిగుట్టలో జరిగిన సెక్స్ రాకెట్ అంశంలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగుచూశాయి. ఈ కేసు తొలి నుంచి సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా మరో 25 మంది చిన్నారులు ఎవరని తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BFE331
యాదగిరిగుట్ట సెక్స్ రాకెట్ లో మరో కోణం.. అనాదలుగా మిగిలిన 25 మంది చిన్నారులు
Related Posts:
8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరుమహబూబ్నగర్ : ముక్కుసూటిగా మాట్లాడతారు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. డ్యూటీ మైండెడ్గా ఉండటమే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టి… Read More
బోనాల జాతరకు సర్వం సిద్ధం.. గోల్కొండ కోటలో సందడి షురూహైదరాబాద్ : ఆషాఢమాసం వస్తోంది. నగరంలో నెలరోజుల సందడి తేనుంది. జులై 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతర తెలంగాణలో వెలుగులు విరజిమ్మనుంది. ఇక భాగ్యనగర… Read More
కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భార… Read More
స్వామినీ వదల్లేదు: జగన్కు సూచన చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేతలకు సైతం..!కరకట్ట పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కరకట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవరినీ సీఆర్డీఏ అధికారులు వదలటం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వహిస్తున్న పీఠాధ… Read More
యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలంహైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం రేగింది. ఇద్దరు మహిళలకు సంబంధించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. విమానాశ్రయంలో పనిచేసే యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ వ… Read More
0 comments:
Post a Comment