న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలచి వేసింది. సంతాప తీర్మానాన్ని చదువుతూ ఆయన ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. జైపాల్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం రాజ్యసభలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైపాల్ రెడ్డి మృతిపై రాజ్యసభ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ypj01h
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కంట తడి: జైపాల్ మృతిపై రాజ్యసభ సంతాపం
Related Posts:
జేసి బ్రదర్స్ ఔట్: అనంతలో కొత్త రాజకీయం : అక్కడి నుండి పోటీలో వారే..!సాధారణ ఎన్నికల ముందు జేసి బ్రదర్స్ కీలక నిర్ణయం. అనంతపురం లో కొత్త తరహా రాజకీయం. అనంత జిల్లాలో జేసి బ్రదర్స్ హవాకు ఇక అడ్డుకట్ట. ఈ సారి… Read More
తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ఎస్పీవై రె… Read More
అది కోడి కత్తి డ్రామా కాదు.. నారా వారి కత్తి డ్రామా అని త్వరలో తెలుస్తుందన్న వైసీపి మాజీ ఎంపీహైదరాబాద్ : ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబందించి విచారణను ఎన్ఐఎ సంస్థకు అప్పగించడాన్ని పలువురు వైసీపి నేత… Read More
అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలోక్సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసింది. తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను దూషించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నార… Read More
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ డేట్ ఫిక్స్..! అదే ముహూర్తానికి మంత్రులుగా ప్రమాణం..!!తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై నెలకొన్న ఉత్కంఠ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వెళ్లిన ఒకటి రెండు రోజులు త… Read More
0 comments:
Post a Comment