దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. వ్యాక్సిన్ కు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికే పలు రాష్ట్రాలకు టీకాల సరఫరా ప్రారంభమైంది. అంతేకాదు, వ్యాక్సినేషన్ ఖర్చుపైనా మోదీ క్లారిటీ ఇచ్చారు. టీకా డోసుల కోసం రాజకీయ నేతలు ఎగబడొద్దని ముందస్తు వార్నింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K2Nhh2
వ్యాక్సిన్పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్
Related Posts:
కరోనా తొలి రోజుల తరహా పరిస్థితులు: సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్: లాక్డౌన్కు ప్రిపేర్?న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తూ వస్తోన్నాయి. ఈ నెల ఆరంభంలో 10 వేలకు దిగువగా నమోదైన రోజ… Read More
కరోనా వైరస్ థర్డ్ వేవ్: రోజూ పాతిక వేలకు పైగా కొత్త కేసులు: ఆ దేశం అతలాకుతలంప్యారిస్: ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన విజృంభణ మొదలు పెట్టింది. భారత్ సహా అనేక దేశాల్లో క్రమగా రోజువారీ కేసుల్లో అనూహ్యం పెరుగ… Read More
శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!అగ్రరాజ్యం అమెరికా మరోసారి మారణహోమానికి వేదికైంది. జాత్యహంకారం, ఇతర నేరాలకు కేరాఫ్గా ఉండే జార్జియా రాష్ట్రంలో మరో కిరాతక సంఘటన చోటుచేసుకుంది. జార్జియ… Read More
చంద్రబాబుకు నోటీసులపై అచ్చెన్నాయుడు ఫైర్- మాజీ సీఎంపై అట్రాసిటీ కేసులా ?టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అసైన్డ్ భూముల్ని రైతుల ఆ… Read More
0 comments:
Post a Comment