అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన ఈ నిర్ణయాన్ని జగన్ సర్కార్కు మెడుక చుట్టడానికిక ప్రయత్నిస్తోన్నాయి ప్రత్యర్థి పార్టీలు. దీని నుంచి గట్టెక్కడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjK2QT
రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథే
Related Posts:
ఆట మొదలైంది: పార్టీ వీడుతున్న టీడీపీ ముఖ్యులు..!: కీలక నేతలతో మంతనాలు..!ఏపీలో అధికార మార్పిడి పూర్తి స్థాయిలో జరగకుండానే..మరో ఆట మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉంటూ అనేక అభియోగాలు ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు ప… Read More
పొలం పనులంటే ప్రేమ..వ్యవసాయ శాఖ ఖాయమా?గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి అప్పుడే పొలం పనుల్లో దిగిపోయారు. స్వయంగా ట్రాక్టర్ను నడిపిస్తూ పొలాన్ని దు… Read More
మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రత… Read More
మోడీ ప్రమాణ స్వీకారం... అగ్రదేశాధినేతలు హజరు..ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు.… Read More
పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్కు కొత్త ప్రెసిడెంట్?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనా… Read More
0 comments:
Post a Comment