Sunday, February 14, 2021

రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్‌కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథే

అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన ఈ నిర్ణయాన్ని జగన్ సర్కార్‌కు మెడుక చుట్టడానికిక ప్రయత్నిస్తోన్నాయి ప్రత్యర్థి పార్టీలు. దీని నుంచి గట్టెక్కడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pjK2QT

Related Posts:

0 comments:

Post a Comment