Tuesday, July 23, 2019

బలపరీక్షలో ఓడిన కాంగ్రెస్-జేడిఎస్ ,అనుకూలం 99 ,వ్యతిరేకం 105

కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటక అసంబ్లీలో ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం సుమారు గంటపాటు సీఎం కుమారస్వామి ప్రసంగం తర్వాత స్పికర్ రమేష్ సాయంత్రం 7.20

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YiSAOB

Related Posts:

0 comments:

Post a Comment