బెంగళూరు : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. గత మూడువారాల నుంచి సాగుతున్న ఉత్కంఠకు .. సభలో డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ ముగింపు పలికింది. సభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా .. 16 మంది రెబల్స్ తిరుగుబావుటా ఎగరేశారు. ఇవాళ సభకు 205 మంది సభ్యులు హాజరవడంతో .. 105 మ్యాజిక్ ఫిగర్గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YmiyRl
Tuesday, July 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment