అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నమోదవుతోన్న డేటాను పరిశీలిస్తే.. కొత్తగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ఊరట కలిగించే విషయమేనని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్ఠంగా 82 కేసులు నమోదైన తరువాత.. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ytc5n7
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టేనా?: 82 నుంచి దశలవారీగా: కొత్తగా 58 మందికి పాజిటివ్
Related Posts:
వారఫలితాలు తేదీ 18 జూన్ శుక్రవారం నుండి 24 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అణువణువు దుర్భేద్యం: సీఎం జగన్ నివాస పరిధి హై అలర్ట్.. ఎందుకంటే..ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం నివాసం పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూల… Read More
దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత.. భార్య చనిపోయిన 5 రోజులకే.. మోడీ నివాళి..కరోనా వైరస్ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ను బలి తీసుకుంది. ఐదు రోజుల క్రితం ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. మిల్క… Read More
జడ్చర్లలో ఘోర ప్రమాదం: ట్రాక్టర్, బైక్స్ను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతిమహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. … Read More
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం.. ఉద్యోగాలేవీ.. నాదెండ్ల మనోహర్ ఫైర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తప్పుపట్టారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ప్ర… Read More
0 comments:
Post a Comment