ఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయన తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుండా కోర్టు సమయం ముగిసేంతవరకు ఓ మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అత్యున్నత స్థాయి అధికారుల విషయంలో గతంలో ఎన్నడూ ఇలాంటి శిక్షలు వేసిన దాఖలాలు లేవు. ఆ కేసుకు సంబంధించి క్షమాపణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RT2Sh3
నాగేశ్వరరావుకు సుప్రీం దెబ్బ.. లక్ష ఫైన్, మూలన కూర్చోవాలని ఆదేశం
Related Posts:
అవి తప్పని తేలితే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా ? సీఎం జగన్ సవాల్ఎక్సైజ్ సవరణ చట్టంపై ఏపీ అసెంబ్లీలో చర్చ వాడివేడిగా కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో సభ దద్దరిల్లింది. మద్యం షాపులను తగ్… Read More
పెండ్లి వేడుకలో డీజే మోతకు నో.. కేరళలో సీపీఎం సీరియస్ యాక్షన్ఆమధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కొందరు నేతల ఇండ్లల్లో పెండ్లిళ్లు ధూంధాంగా జరగడం, వాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం గుర… Read More
ఇక ఆ 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులే: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదంఅమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సోమవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగ… Read More
ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినా సరే: కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ తల వంచ: మమతా ఫైర్కోల్ కత: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఏకైక నాయకురాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తన ఫైర్ ఏమిటనేది … Read More
జగన్ టార్గెట్ గా పవన్ మరో అస్త్రం ... వృద్ధాప్య పెన్షన్ సంగతేంటి అంటూ ఆగ్రహంఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక అంశంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.… Read More
0 comments:
Post a Comment