ఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయన తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుండా కోర్టు సమయం ముగిసేంతవరకు ఓ మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అత్యున్నత స్థాయి అధికారుల విషయంలో గతంలో ఎన్నడూ ఇలాంటి శిక్షలు వేసిన దాఖలాలు లేవు. ఆ కేసుకు సంబంధించి క్షమాపణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RT2Sh3
నాగేశ్వరరావుకు సుప్రీం దెబ్బ.. లక్ష ఫైన్, మూలన కూర్చోవాలని ఆదేశం
Related Posts:
నిమ్మగడ్డ ఆశలన్నీ కలెక్టర్లపైనే -రేపు ఉ.10కి ఇలా జరిగితే జగన్పై పైచేయి -సుప్రీంలోనూ ఎస్ఈసీ పిటిషన్ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ మేరకు తొలి… Read More
ఏపీలో కరోనా: అతి భారీ ఊరట -సున్నాకు పడిపోయిన మరణాలు -కొత్తగా 158 కేసులు -వ్యాక్సిన్ వార్నింగ్కరోనా విలయకాలంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఒకటిగా కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్కు భారీ ఊరట లభించింది. కరోనా మరణాలు సున్నాకు పడిపోయాయి.… Read More
నిపా వైరస్: మరణాల రేటు 40-75 శాతం.. వ్యాక్సీన్ లేదు, చికిత్స లేదు.. ఇది మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉందా?నిపా వైరస్ మరణాల రేటు 75 శాతం వరకూ ఉంది. దీనికి టీకా లేదు. ఒక పక్క ప్రపంచం కరోనావైరస్తో పోరాడుతూ ఉంటే, మరో పక్క నిపా వైరస్ మహమ్మారిగా మారి, విజృంభించ… Read More
Prakasam జిల్లాలో ఉద్యోగాలు: సాగరమిత్ర పోస్టులకు అప్లయ్ చేయండి..అర్హతలు ఇవే..!ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కోసం సాగర మిత్ర పోస్టుల భర్తీకి రాష్ట్ర మత్స్య శాఖ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 65 పోస్టులను భర్తీ… Read More
జగన్ పట్ల పాజిటివ్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: టీడీపీకి కౌంటర్?,‘తిరుపతి’ కోసం సోము భేటీఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ఇతర … Read More
0 comments:
Post a Comment