అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ టిక్కెట్ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీకి టిక్కెట్ కోసం అభ్యర్థిగా తొలి దరఖాస్తు జనసేనానిదే. జనసేన పార్టీలో టిక్కెట్ కేటాయింపు స్క్రీనింగ్ కమిటీ ద్వారానే జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లోకసభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల ఖరారు తుది నిర్ణయం స్క్రీనింగ్ కమిటీదే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WZUno8
ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి: పవన్ కళ్యాణ్ దరఖాస్తు, మీరూ దరఖాస్తు చేసుకోండి.. విధివిధానాలివే!
Related Posts:
మత మార్పిడిలు ఏంటీ..? జగజిత్కు అండగా ఉంటామని అమరీందర్ భరోసా, ఇమ్రాన్ఖాన్ సర్కార్పై నిప్పులున్యూఢిల్లీ/ అమృత్సర్ : పాకిస్థాన్లో బలవంతంగా మతమార్పిడికి గురైన యువతులకు అండగా ఉంటామన్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. జగజిత్ కౌర్ ఇండియా రావాలని … Read More
వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల ప… Read More
టార్గెట్..2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి పగ్గాలు ప్రియాంకా గాంధీ చేతికి?లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొత్త బాధ్యతలను అందుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటిదాకా ఉత్తర్ ప్రదేశ్ తూ… Read More
చైనా దారుణాలు..! స్కూల్లో ఉన్న చిన్న పిల్లలపై కత్తులతో దాడి ..! 8మంది విద్యార్థులు మృతి...!స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై ఓ ఉన్మాదీ విచక్షణ రహితంగా వ్యవహరించాడు. ఒక్కసారిగా స్కూల్లోకి చొరబడి అభం శుభం తెలియని విద్యార్థులపై కత్తు… Read More
జీడీపీ 5 శాతానికి చేరింది.. అందుకే బెయిల్ రావడం లేదు, మీడియా ప్రతినిధులతో చిదంబరం ...న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గుక్కతిప్పుకొనివ్వడం లేదు. సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే 12 రోజులు కస్ట… Read More
0 comments:
Post a Comment