Wednesday, February 13, 2019

ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి: పవన్ కళ్యాణ్ దరఖాస్తు, మీరూ దరఖాస్తు చేసుకోండి.. విధివిధానాలివే!

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ టిక్కెట్ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీకి టిక్కెట్ కోసం అభ్యర్థిగా తొలి దరఖాస్తు జనసేనానిదే. జనసేన పార్టీలో టిక్కెట్ కేటాయింపు స్క్రీనింగ్ కమిటీ ద్వారానే జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లోకసభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల ఖరారు తుది నిర్ణయం స్క్రీనింగ్ కమిటీదే.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WZUno8

Related Posts:

0 comments:

Post a Comment