Sunday, May 19, 2019

పోల్ మేనేజ్‌మెంట్‌: రూ.500 ఇచ్చారు..వేలికి ఇంకు పూశారు! ఇంకెలా ఓటేస్తారు?

లక్నో: పోలింగ్‌కు ముందు రోజు రాత్రి వివిధ రాజ‌కీయ పార్టీల కార్య‌క‌ర్తలు..ఓట‌రు స్లిప్పుల‌ను పంచుతారు. స్లిప్పుల‌తో పాటు క‌రెన్సీ నోట్ల‌ను కూడా ఇస్తార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓట‌రు స్లిప్పులు, క‌రెన్సీ నోట్ల‌తోనే స‌రి పుచ్చుకోలేదు ఓ జాతీయ పార్టీ కార్య‌క‌ర్త‌లు. నోటు కోసం చేయి చాచిన ఓట‌ర్ల చూపుడు వేలికి ఇంకు పూసేశారు. ఓటు వేశార‌న‌డానికి గుర్తుగా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQUIsP

0 comments:

Post a Comment