ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను చెప్పాడు. ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని జోస్యం చెప్పాడు. ఏపీలో 95శాతం మంది ఓటర్లు మూడు ప్రధాన పార్టీలకే మద్దతు తెలిపారని అన్నారు. ఏపీలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని లగడపాటి తేల్చిచెప్పారు. ఏపీలో టీడీపీ విజయం గురించి తాను చెబుతున్నది సర్వే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ehknna
ఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి
Related Posts:
తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్పై ఉత్కంఠహైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర… Read More
ఆయేషా కేసుల్లో కొత్త ట్విస్ట్ : ముగ్గురు పోలీసు కమిషనర్ల విచారణ : సిబిఐ షాకింగ్ నిర్ణయం..!దాదాపు 12 ఏళ్లుగా సాగుతున్న ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సిబిఐ ఈ కేసులో తొలి… Read More
జైల్లో కూర్చుంటారు .. అఖిలపక్షంలో కూర్చోరా : ఆ రోజు బ్లాక్ డే ..!అఖిలపక్ష భేటీలకు హాజరు కాని వైసిపి పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గత 16 ఏళ్ల కాలంలో … Read More
చిల్లిగవ్వ లేదు : ఖజానా ఖాళీ : బిల్లుల చెల్లింపు నిలిపివేత : హామీల అమలు ఎలా..!ఏపి ఖజానా ఖాళీ అయింది. చిల్లి గవ్వ లేదు. ఎన్నికల వేళ హామీలు..చెల్లింపులు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతా లు చెల్లించిన తరువాత ఏమైనా మిగిలితేనే చ… Read More
రూపాయి ముట్టను, అక్రమాలకు పాల్పడను : సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్..!హైదరాబాద్ : ఎన్నికల్లో గెలిచే వరకు ఒక తీరుగా ఉండే నేతలు.. కుర్చీ ఎక్కాక రూట్ మార్చుతారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినదానికి లెక్కలేసి మరి అడ్డగోలుగా కూడబె… Read More
0 comments:
Post a Comment