ఇప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరాలనే నిర్ణయం వెనుక ఏం జరిగింది. ఇది టీడీపీ ఎంపీల తిరుగుబాటా లేక భవిష్యత్ ప్రయోజనాల కోసం చేసుకుంటున్న సర్దుబాటా. టీజీ వెంకటేష్ లాంటి నేతలు మాత్రం తాము టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పామని..ఆయన వారించినా.. ఆయనకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసారు. అదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XmTXv1
తిరుగుబాటా..సర్దుబాటా: నాడు రేవంత్ రెడ్డి ..నేడు టీడీపీ ఎంపీల జంప్ వెనుక: చంద్రబాబు సూచన మేరకే
Related Posts:
కరోనా మరణాలను తగ్గిస్తున్న బీసీజీ వ్యాక్సిన్: అధ్యయనంలో వెల్లడిన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సంభవిస్తున్న మరణాలను అడ్డుకోవడంలో వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్(ట్యూబర్కూలోసిస్ వ్యాక్సిన్-టీబీ వ్యాక్సిన్) ఎంతో సహాయ… Read More
వాస్తు పేరుతో చరిత్రను శిధిలం చేస్తున్నారు.!కేసీఆర్ పై మరోసారి మండిపడ్డ రేవంత్ రెడ్డి..!హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు సచివాలయం కూల్చివేత వంటి చర్యలపై మల్కాజ్ గిరి ఎంపి, రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మన్నికగల … Read More
నిన్న ధర్మాన.. నేడు సోమిరెడ్డి, జిల్లాల విభజనపై వ్యతిరేక స్వరం, 150 కి.మీ వెళ్లాల్సి వస్తోందట..ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అంశంపై మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆ తర్వాత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వరం కల… Read More
ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలింపు చేపట్టారు.ఇప్పటికే పితాని మాజీ పిఎస్ మురళీమోహన్… Read More
మాస్టర్ డిగ్రీ ఉంటే.. లోక్సభలో మంచి జీతంతో ఉద్యోగంలోక్సభలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పార్లమెంటరీ ఇంటర్ప్రెటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్… Read More
0 comments:
Post a Comment