ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో దారుణం చోటుచేసుకుంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. ఆ ఘటనపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తగిన విచారణ జరిపిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. వెజిటేరియన్ ఫుడ్లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kqm32x
వెజ్లో నాన్వెజ్ ముక్కలు.. అసెంబ్లీ క్యాంటీన్లో వెలుగుచూసిన నిర్వాకం
Related Posts:
పెంపుడు కొడుకుతో స్కూల్ టీచర్ సెక్స్: ఆ తర్వాత ఏం జరిగిందంటే?కరోలినా: నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్లేలో ఉంటున్న ఓ మిడిల్ స్కూల్ టీచర్ను పోలీసులు అరెస్టు చేశారు. పదిహేనేళ్ల పెంపుడు కొడుకుతో శృంగారంలో పాల్గొన్… Read More
మైండ్ గేమ్, ఆ కుటుంబాలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: జనసైనికులకు పవన్ కళ్యాణ్విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చాక గత నాలుగు రోజులుగా ఆయన వరుసగా పార్టీ నేతలతో భేట… Read More
ట్రక్కు చేసింది జిమ్మిక్కు..! అందుకే ఉత్తమ్ గెలిచాడంటున్న కేటీఆర్..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతల పై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ తారక రామారావు. గెలిచిన అభ్యర్థుల విజయం కూడా నిఖార్సై… Read More
అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలోక్సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసింది. తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను దూషించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నార… Read More
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ డేట్ ఫిక్స్..! అదే ముహూర్తానికి మంత్రులుగా ప్రమాణం..!!తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై నెలకొన్న ఉత్కంఠ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వెళ్లిన ఒకటి రెండు రోజులు త… Read More
0 comments:
Post a Comment