ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో దారుణం చోటుచేసుకుంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. ఆ ఘటనపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తగిన విచారణ జరిపిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. వెజిటేరియన్ ఫుడ్లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kqm32x
వెజ్లో నాన్వెజ్ ముక్కలు.. అసెంబ్లీ క్యాంటీన్లో వెలుగుచూసిన నిర్వాకం
Related Posts:
నేడు తెలంగాణ, కోస్తాలో మోస్తరు వర్షాలుహైదరాబాద్ : ఎండ వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష… Read More
కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్ .. ట్వీట్ కే పరిమితం అయిన హరీష్ రావుకాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయ్యింది . మొదటి పంపు వెట్ రన్ సక్సెస్ కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి… Read More
ఏపీ ఎన్నికలలో ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ ఏం చేస్తున్నారో తెలుసా?ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏ… Read More
గ్రాండ్ షో : మోడీ నామినేషన్ సర్వం సిద్ధం..అంతకంటే ముందు ఇదీ ప్రధాని షెడ్యూల్వారణాసి: ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 26న తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ దాఖ… Read More
చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్న… Read More
0 comments:
Post a Comment