కోల్కతాలో మరోసారి రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగాయి..ఈ అల్లర్లలో ఇద్దరు యువకులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పరిస్థితిని సమీక్షించేదుకు వెంటనే సమావేశం కావాలని డీజీపీతోపాటు రాష్ట్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లోని నార్త్ కోల్కతా జిల్లాలైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y4xqR4
కోల్కతాలో మత ఘర్షణలు.. ఇద్దరు మృతి...
Related Posts:
చంద్రయాన్ -2 టైమ్లైన్: 2008లో అనుమతుల నుంచి 2019 సేఫ్ ల్యాండిగ్ వరకు...!బెంగళూరు: మరికొన్నిగంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టంకు తెరలేవబోతోంది. చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక మూన్ మి… Read More
రెండు రోజుల్లో ఎరువుల సమస్య పరిష్కారం : సీఎం కేసీఆర్గత రెండు రోజులుగా తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రగతి భవన్లో అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈనేప… Read More
కేంద్ర మంత్రుల పర్యటన గందరగోళం.. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల లొల్లి..!నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓడిపోయి బీజేపీ నుంచి ధర… Read More
మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగనున్న ఎమ్ఐఎమ్రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న ఎమ్ఐఎమ్… Read More
చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోందిబెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజ… Read More
0 comments:
Post a Comment