Tuesday, May 28, 2019

మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్

భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్‌ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఆయన ఆసాధరణ విజయం సాధించారని ఆయన కొనియాడారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QrCrQx

0 comments:

Post a Comment