ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసిన కేవలం 52సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. 2014తో పోలిస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qvb7kh
Tuesday, May 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment