Tuesday, May 28, 2019

జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలు

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో 8మంది కోబ్రా కమాండోలు ఉండగా.. ముగ్గురు జార్ఖండ్ పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wmJCjI

Related Posts:

0 comments:

Post a Comment