జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో 8మంది కోబ్రా కమాండోలు ఉండగా.. ముగ్గురు జార్ఖండ్ పోలీసులు ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wmJCjI
జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలు
Related Posts:
సాగర్ కాలువలో బయటపడ్డ 6 మృతదేహాలుసూర్యాపేట్ జిల్లాలోని సాగర్ కాల్వలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లిన వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. వాహనం తోపాటు అందులో చిక్కుకున్న ఆరుగురి మృ… Read More
అక్రమాస్తుల్లో డీకే ప్రపంచ రికార్డు, ట్రబుల్ షూటర్ త్రిబుల్ సెంచురి, ఈడీ!బెంగళూరు/న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివ… Read More
అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె... విలీనానికి నిరసనగా బంద్జాతీయ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా బ్యాంకు ఎం… Read More
మంత్రి సత్యవతి రాథోడ్కు మరో ప్రమోషన్: ‘నానమ్మ’కు స్వీట్లు తినిపించారుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యవతి రాథోడ్ శనివారం నానమ్మ అయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్… Read More
టీడీపీకి రాజకీయ విలువలు లేవన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నాఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏ చిన్న అవకాశం దొరికినా ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా… Read More
0 comments:
Post a Comment