న్యూఢిల్లీ: రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందానికే భారత్ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది . రక్షణ పరంగా రష్యా నుంచి ఎస్-400 ట్రైంఫ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు నిర్థారించుకుంది. రష్యా నుంచి రక్షణ వ్యవస్థలు కొనరాదని అవన్నీ అమెరికా నుంచి కొనుగోలు చేయాలని భారత్పై అగ్రరాజ్యం తీసుకొచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం లొంగలేదు. అంతేకాదు డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwL5K6
అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ... క్షిపణి వ్యవస్థను ఆదేశం నుంచే కొనుగోలుకు భారత్ మొగ్గు
Related Posts:
కరోనా : భారత్,సౌతాఫ్రికాల్లో ఏక కాలంలో లాక్ డౌన్.. కానీ అక్కడికీ ఇక్కడకీ ఎంత తేడా..?భారత్లో కరోనా వైరస్ కేసులకు బ్రేక్ పడట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపుగా 20వేల కేసులకు ఇప్పుడు చేరువవుతోంది. చాలా దేశాల… Read More
ఎమర్జన్సీ మందుల డెలివరీ పేరుతో విచ్చలవిడి ప్రయాణం..! డెలివరీ బాయ్స్ తో జర భద్రం..!!హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ విజృుంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నట్టు అనిపిస్తున్నా ఒక్కసారిగా పెరుగుతున్న పాజిటీవ్ కేసుల స… Read More
కరోనా కలకలం: పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్, ఆ ఫ్యామిలీ మొత్తం క్వారంటైనలోకి..గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా, జరిగిన ఓ పొరపాటు ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక… Read More
కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై రచ్చ కొనసాగుతుంది . కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్… Read More
ఏపీ బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం- కాషాయ నేతల్లో విభేదాలే లక్ష్యంగా...కొరియా నుంచి తెప్పించిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వంప… Read More
0 comments:
Post a Comment