న్యూఢిల్లీ: రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందానికే భారత్ కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది . రక్షణ పరంగా రష్యా నుంచి ఎస్-400 ట్రైంఫ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు నిర్థారించుకుంది. రష్యా నుంచి రక్షణ వ్యవస్థలు కొనరాదని అవన్నీ అమెరికా నుంచి కొనుగోలు చేయాలని భారత్పై అగ్రరాజ్యం తీసుకొచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం లొంగలేదు. అంతేకాదు డ్రోన్లు, ఇతర యుద్ధ విమానాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwL5K6
అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ... క్షిపణి వ్యవస్థను ఆదేశం నుంచే కొనుగోలుకు భారత్ మొగ్గు
Related Posts:
Axis Bankలో ఉద్యోగాలు: 2463 వివిధ పోస్టులకు అప్లయ్ చేసుకోండియాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నుంచి హెచ్ఆర్ మేనేజర్తో పాటు ఇతర … Read More
ఇన్సైడింగ్ ట్రేడింగ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు... చేతగాని తనమా.. కుమ్మక్కయ్యారా...? బీజేపీ కన్నాఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం, అధికార వికేంద్రీకరణ పై తీసుకున్న నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందా...లేక స్వాగతిస్తుందా అనేది స్పష్టం కాకుండ… Read More
వాహ్.. అమిత్ షాజీ.. పొలిటికల్ గేమ్ బాగా ఆడారు.. ఇరుగుపొరుగును చేర్చుకోడానికి ఇండియా ధర్మసత్రంకాదు..దేశంలో అసలు సమస్యలనుంచి జనం దృష్టి మరల్చడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పేరుతో కేంద్రం డ్రామాలాడుతున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపిం… Read More
Republic-Jan ki baat exit poll: సత్తా చాటిన జేఎంఎం, వెనకబడ్డ బీజేపీరాంచీ: శుక్రవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం … Read More
సీఏఏ సరికాదన్న శరద్ పవార్, శ్రీలంక తమిళులకు ఎందుకు వద్దు అని ప్రశ్న..పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సీఏఏ చట్టంపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మ… Read More
0 comments:
Post a Comment