ఢిల్లీ/హైదరాబాద్ : అమీత్ షా తన అద్యక్ష పదవి ఒదులుకునేందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంలో ఇప్పుడప్పుడే మార్పు జరిగేలా కనిపించడం లేదు. ఈ ఏడాది ఆఖరు వరకు అమిత్ షానే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్విర్తించనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆయన పదవికాలం గతేడాది డిసెంబరుతోనే ముగిసింది. అయితే.. సార్వత్రిక ఎన్నికల ముందు అధ్యక్షుడ్ని మార్చడం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xffp5d
Friday, June 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment