2జీ స్పెక్ట్రం కేసులో టెలికాం శాఖ మాజీ కేంద్రమంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఇప్పటికే వారిని నిర్దోషిగా విడుదలైన నేపథ్యంలో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో వారి విడుదల సరికాదంటూ పిటిషన్ దాఖలు చేసింది.అయితే అంతకుముందు విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు కేసును అక్టోబరు 24వ తేదీకి వాయిదా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wCF3lj
మోడీ మొదలెట్టేశాడు: కనిమొళితో ఆరంభం...ఏపీలో చంద్రబాబే లక్ష్యమా..?
Related Posts:
ఫ్యాన్ సూసైడ్స్కు బ్రేక్... సరికొత్త పరిష్కారంక్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండుప్రాణాలు బలిగొంటున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుందనే విషయం మరచిపోయి చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్న… Read More
వాస్తు శాస్త్రం: దేవాలయ ఆవరణంలోని స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదా?డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151 జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్… Read More
నేడు ఢిల్లీకి చంద్రబాబు..! రాహుల్ తో పాటు మరికొంత మంది జాతీయ నేతలతో భేటీ..!!అమరావతి/ హైదరాబాద్ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీయం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. బీజేపి ప్రభుత్వాన్ని గద్దె… Read More
జగన్ సమరనాదం : బస్సు యాత్రకు ముమూర్తం ఫిక్స్ : ఇక..ఏపి నడిబొడ్డు నుండే..!వైసిపి అధినేత జగన్ ఎన్నికల సమరశంకం పూరిస్తున్నారు. ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగింపు సభలో జగన్ 2019 ఎన్నిలకు సమరనాదం మోగించనున్నారు. … Read More
'బ్యాడ్ చీఫ్ మినిస్టర్' అని గూగుల్లో టైప్ చేస్తే ఏ ముఖ్యమంత్రి వస్తున్నారంటే?తిరువనంతపురం: దేశంలో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రముఖ సెర్చింజన్ గూగుల్లో పినరాయి విజయన్ కనిపిస్తున్నారు. శబరిమల ఆలయం విషయంలో ఆయనపై భక్తులు, హి… Read More
0 comments:
Post a Comment