Saturday, June 1, 2019

మోడీ మొదలెట్టేశాడు: కనిమొళితో ఆరంభం...ఏపీలో చంద్రబాబే లక్ష్యమా..?

2జీ స్పెక్ట్రం కేసులో టెలికాం శాఖ మాజీ కేంద్రమంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఇప్పటికే వారిని నిర్దోషిగా విడుదలైన నేపథ్యంలో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో వారి విడుదల సరికాదంటూ పిటిషన్ దాఖలు చేసింది.అయితే అంతకుముందు విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు కేసును అక్టోబరు 24వ తేదీకి వాయిదా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wCF3lj

Related Posts:

0 comments:

Post a Comment