ఏపీ నూతన డీజీపీగా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ డీజీపీగా సవాంగ్ను ఎంపిక చేసారు. ముఖ్యమంత్రి తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని..ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని సవాంగ్ స్పష్టం చేసారు. కాల్మనీ కేసులపైన దృష్టి పెడతామని..రెండు వేల కేసులు నమోదయ్యాయని వివరించారు. మహిళల పైన నేరాలను పూర్తి స్థాయిలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfNZwz
రెండు వేల కాల్ మనీ కేసులు..దృష్టి పెడతాం: నేర రహిత రాష్ట్రంగా చేస్తాం:సవాంగ్ బాధ్యతల స్వీకరణ
Related Posts:
వైసీపీ ఎమ్మెల్యే బావకు కరోనా.. గుంటూరులో ‘రెండో దశ’ అలర్ట్.. సీఎం జగన్ ఆదేశాలతో సీరియస్గా..గుంటూరు సిటీ మంగళదాసునగర్లో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా ఒక్కసారే ఉలిక్కిపడింది. సదరు బాధితుడు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేక… Read More
#Condom Shortage: కంపెనీల లాక్డౌన్, 10 రోజుల నుంచి నిలిచిన ఉత్పత్తి, 100 మిలియన్ల..కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపింది. వైరస్ నివారణకు మందు లేకపోవడం.. సోషల్ డిస్టన్స్ ముఖ్యమని ప్రభుత్వాలు ప్రకటించడంతో అత్యవసరం తప్ప మిగతా సంస్థలు… Read More
Coronavirus: రెండు చేతులు జోడించి చెబుతోన్న, కరోనాపై ప్రజలకు సీఎం కేసీఆర్ మరోసారి వినతి..కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటామని సర్కార్ చెబుతోంది. కానీ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడమే… Read More
రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ మౌనం.. ఆశలు వదిలేసుకున్నట్లేనా ?మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమైన ఏపీ సర్కారుకు కరోనా వైరస్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రా… Read More
ఆర్బీఐ నిర్ణయం కాస్త ఊరట .. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఆదుకోవాలి : పవన్ కళ్యాణ్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ… Read More
0 comments:
Post a Comment