Saturday, June 1, 2019

రెండు వేల కాల్ మ‌నీ కేసులు..దృష్టి పెడ‌తాం: నేర ర‌హిత రాష్ట్రంగా చేస్తాం:స‌వాంగ్ బాధ్య‌త‌ల స్వీక‌రణ

ఏపీ నూత‌న డీజీపీగా గౌతం స‌వాంగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డీజీపీగా స‌వాంగ్‌ను ఎంపిక చేసారు. ముఖ్య‌మంత్రి త‌న మీద న‌మ్మ‌కంతో బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని..ఆయ‌న ఆశయాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తాన‌ని స‌వాంగ్ స్ప‌ష్టం చేసారు. కాల్‌మ‌నీ కేసుల‌పైన దృష్టి పెడ‌తామ‌ని..రెండు వేల కేసులు న‌మోద‌య్యాయ‌ని వివ‌రించారు. మ‌హిళ‌ల పైన నేరాల‌ను పూర్తి స్థాయిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfNZwz

Related Posts:

0 comments:

Post a Comment