క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండుప్రాణాలు బలిగొంటున్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుందనే విషయం మరచిపోయి చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు సైతం బెదిరిపోయో, కుంగిపోయో అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఈక్రమంలో ఆత్మహత్యల నివారణకు ఓ విద్యార్థి కనుగొన్న పరిష్కారం ప్రశంసలు అందుకుంటోంది. జీవితం చాలనుకుని ఇంట్లోనే చాలామంది ఆత్మహత్యలకు సిద్ధపడుతుంటారు. సూసైడ్ అనగానే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RAskM7
ఫ్యాన్ సూసైడ్స్కు బ్రేక్... సరికొత్త పరిష్కారం
Related Posts:
జమ్మూకశ్మీర్లో అమాయక పౌరుల హత్య - రెండు ఘటనల్లో ఇద్దరు మృతి : ఇద్దరు సైనికుల వీర మరణం..!!జమ్ము కాశ్మీర్ లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు. బీహార్కు చెందిన అరవింద… Read More
తెలంగాణ బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వం: వినోద్ కుమార్, తరలింపు నిలిపివేత!హైదరాబాద్: జయశంకర్భూ పాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్… Read More
తల్లడిల్లుతున్న కేరళ: పెరుగుతున్న మృతుల సంఖ్య: కొట్టుకొస్తోన్న మృతదేహాలుతిరువనంతపురం: గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు గ్రామాల… Read More
ఆ కంటెస్టెంట్లందరినీ ఇలా ఎలిమినేట్ చేస్తున్నారేంటీ?: దెబ్బకొట్టిన వరస్ట్ పెర్ఫార్మెన్స్: ఆమె అవుట్హైదరాబాద్: వరుసగా మూడోసారి అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5..ఆరోవారంలోకి … Read More
‘కిక్కు’ అదిరింది -ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేసారు : స్టాక్ లేక దిగుమతి..!!దసరా అంటే ఆ కిక్కే వేరు. ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేశారు. కేవలం అయిదు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ 685 కోట్ల ఆదాయం వచ్చింది. సరుకు చాలకపో… Read More
0 comments:
Post a Comment