వైసిపి అధినేత జగన్ ఎన్నికల సమరశంకం పూరిస్తున్నారు. ఇచ్ఛాపురం వేదికగా పాదయాత్ర ముగింపు సభలో జగన్ 2019 ఎన్నిలకు సమరనాదం మోగించనున్నారు. పాదయాత్ర ముగింపుతో రెస్ట్ తీసుకోనని..ఎన్నికల రణరంగంలోకి అసలైన కార్యాచరణ తో దిగుతారని చెబుతున్నారు. దీనిలో భాగంగా..ఢిల్లీలో హోదా నిరసనలు..బస్సు యాత్ర తో పాటుగా అభ్యర్ధుల ప్రకటనకు జగన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H16ldc
జగన్ సమరనాదం : బస్సు యాత్రకు ముమూర్తం ఫిక్స్ : ఇక..ఏపి నడిబొడ్డు నుండే..!
Related Posts:
ఆ 60 మంది ఎవరు ? 10 మంత్రి పదవులు భాగస్వామ్యపక్షాలకు.. మరికొన్నిగంటల్లో మోదీ ప్రమాణంన్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయనతోపాటు ఎవరెవరు క్యాబినెట్లో కొలువుదీరుతున్నారనే… Read More
పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతో… Read More
కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే దేశంలోని ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయి :సురవరం సుధాకర్ రెడ్డిదేశంలోని ప్రతిపక్షపార్టీలను ఏకం చేసి ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని సీపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాక… Read More
టీడీపీ ఏకైక అస్త్రాన్నిజగన్ హైజాక్ : చంద్రబాబు చేయలేకపోయారు : కొత్త సీఎం చేసి చూపిస్తున్నారు.ఏపీ ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించిన జగన్..టీడీపీ మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందు కోసం ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తంగా ఎం… Read More
జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుందిసార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక… Read More
0 comments:
Post a Comment