Tuesday, September 15, 2020

చైనా దురాక్రమణకు బాధ్యులెవరు... ఆ నిజాలు ఎందుకు చెప్పట్లేదు... డైలీ బ్రీఫింగ్స్ ఏవి...

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై ఎంఐఎం అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంత బలహీనమైన,అసమర్థమైన ప్రకటనను తానెప్పుడూ చూడలేదన్నారు. జాతీయ భద్రత పేరుతో ఇదో అసహ్యకరమైన జోక్‌లా ఉందన్నారు. దీనిపై సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని,ఇచ్చి ఉంటే ప్రభుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mt4Ipl

0 comments:

Post a Comment