Tuesday, September 15, 2020

ఆ టీవీ ఛానెల్‌తో దేశానికి హాని - ‘యూపీఎస్సీ జీహాద్’ షోపై నిప్పులు చెరిగిన సుప్రీంకోర్టు

''మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదు. మీడియాకున్న స్వేచ్ఛ సంపూర్ణమైనదేమీకాదు. దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించిన అత్యున్నత సంస్థ యూపీఎస్సీ ప్రతిష్ట దెబ్బతినేలా సదరు మీడియా సంస్థ వ్యవహరించడం ఖండనీయం. పనిగట్టుకొని కృత్రిమంగా వడ్డించే ఇలాంటి కథనాలు దేశానికి హానికరం'' అంటూ వివాదాస్పద సుదర్శన్ టీవీపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. చైనా టెంపర్:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kmpLrX

Related Posts:

0 comments:

Post a Comment